భారీగా గంజాయి పట్టుకున్న రైఫిల్స్ అధికారులు

63చూసినవారు
భారీగా గంజాయి పట్టుకున్న రైఫిల్స్ అధికారులు
త్రిపురలో భారీగా గంజాయి పట్టుబడింది. అంబాసా నుంచి అస్సాం రైఫిల్స్ అధికారులు 132 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.55.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్