ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రకటించిన రిటర్నింగ్ అధికారి

71చూసినవారు
ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎన్డీయే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. TDP నుంచి సి. రామచంద్రయ్య, జనసేన నుంచి పి. హరిప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సి. రామచంద్రయ్య, పి. హరిప్రసాద్ ఎమ్మెల్సీలుగా సేవలు అందించనున్నారు. కాగా ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్టీయే కూటమి తరపున హరిప్రసాద్‌ను, సి.రామచంద్రయ్యను జులై 1న ప్రకటించారు. అయితే ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి తాజాగా వీరిని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్