చెప్పు చూపిస్తూ వైసీపీ అభ్యర్థి హల్‌చల్

1054చూసినవారు
చెప్పు చూపిస్తూ వైసీపీ అభ్యర్థి హల్‌చల్
టీడీపీ నేతలకు చెప్పు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి హల్‌చల్ చేశారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ వెదురుకుప్పం మండలంలోని దేవళంపేట పోలింగ్ బూత్ వద్దకు కృపా లక్ష్మీ వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కృపా లక్ష్మీ ఆవేశంతో చెప్పుతో కొడతానంటూ కాలికున్న చెప్పు తీయడం వివాదస్పదమైంది. ఆమె తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్