ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు: మంత్రి పెద్దిరెడ్డి

79చూసినవారు
ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు: మంత్రి పెద్దిరెడ్డి
రానున్న ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమ‌ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఆదివారం తిరుపతిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. టికెట్ ఇవ్వనివారు అసంతృప్తితో పార్టీని వీడ‌టం సహజమ‌ని అన్నారు. ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు అని స్ప‌ష్టం చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, నారా లోకేష్ గెలిచిపోయినట్లు కలలు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్