రామాలయం పనులు ప్రారంభం.. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

51చూసినవారు
తిరుపతి రూరల్‌ మండలం సీ. మల్లవరం పంచాయితీ కాలూరు గ్రామంలో దేవదాయశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం పనులు పునఃప్రారంభం అయ్యాయి. కాలూరు గ్రామస్తుల ఐక్యంగా దేవదాయశాఖ నిధులతో రామాలయాన్ని నిర్మిస్తున్నారు. గ్రామంలోని కొందరు గుడి స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తూ ఆలయ నిర్మాణ పనులను సైతం ఆపేశారు. దీంతో సోమవారం నుంచి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్