సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

58చూసినవారు
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చిత్తూరు కలెక్టరేట్ వద్ద సోమవారం సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల్లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న వారందరికీ ఎంటీఎస్ అమలుచేయాలని, లేకుంటే ఉద్య మాన్ని ఉధృతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్