లోకేష్ ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

83చూసినవారు
లోకేష్ ని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా లోకేష్ మంద కృష్ణ మాదిగ బాగోగులను అడిగి తెలిసుకున్నారు. రెండు పార్టీల మధ్య మిత్ర బంధం ఇలాగే కొనసాగాలి అన్నారు.

సంబంధిత పోస్ట్