జీడీ నెల్లూరులో ఓ కుటుంబాన్ని బలి తీసుకున్న బెట్టింగ్

60చూసినవారు
జీడీ నెల్లూరులో ఓ కుటుంబాన్ని బలి తీసుకున్న బెట్టింగ్
చిత్తూరు జిల్లా,గంగాధర నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలైన నాగరాజు కుటుంబ సభ్యులు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగరాజు రెడ్డి మరణించగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన భార్య జయంతి, సాయంత్రం కుమార్తె సునిత మృతి చెందారు.అదేవిధంగా ఆయన కొడుకు దినేశ్ రెడ్డి ఆదివారం మరణించాడు. ఓకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్