పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
చిత్తూరు జిల్లా , గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు క్రాస్ రోడ్డులో మంగళవారం ఎమ్మెల్యే థామస్ అర్హులైన వారికి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్