ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి

55చూసినవారు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గం పాలసముద్రం మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక, మట్టి రవాణాను అరికట్టాలని జనసేన నియోజకవర్గం కన్వీనర్ యుగంధర్ గురువారం డిమాండ్ చేశారు. అక్రమ రవాణా వెనుక ఎవరున్నా సరే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసేలా పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్