టీడీపీలో 30 వైసీపీ కుటుంబాల చేరిక

52చూసినవారు
టీడీపీలో 30 వైసీపీ కుటుంబాల చేరిక
గూడూరు మండలం విందూరు గ్రామానికి చెందిన 30 వైసీపీ కుటుంబాలు గూడూరు సమీపంలోని నానాజీ నివాసంలో ఆదివారం పెంచల్ రెడ్డి, నారాయణ రెడ్డి, పట్టాభిరెడ్డి, కార్తీక్ ల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్, వెంకటేశ్వర్లు, చాన్ బాషా, లక్కు కృష్ణా రెడ్డి, పుట్టి గోపాల్ నాయుడు, పిట్టి నాగరాజు, మండల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్