జగన్ అవినీతి పాలనను అంతమొందించాలి: బాలకృష్ణ పిలుపు

67చూసినవారు
జగన్ అవినీతి పాలనను అంతమొందించాలి: బాలకృష్ణ పిలుపు
జగన్ అవినీతి పాలనను అంతమొందించాలని హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి, బాలకృష్ణ గూడూరు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గూడూరుకు విచ్చేశారు. టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సధస్సులో మాట్లాడారు. ప్రపంచ దేశాలకే ఆదర్శమైన పాలకుడు చంద్రబాబు అన్నారు. మహా కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్