చిల్లకూరు సమీపంలోని శంకర గిరిజన కాలనీలో శుక్రవారం సాయంత్రం పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ తానంకి నానాజీ, చిల్లకూరు పట్టాభి రెడ్డి, కొండా రామచంద్ర రెడ్డిలతో కలిసి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని, సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.