కందుకూరులో ఖాళీగా ఉన్న షాపులకు వేలం పాట: కమిషనర్

51చూసినవారు
కందుకూరులో ఖాళీగా ఉన్న షాపులకు వేలం పాట: కమిషనర్
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న రూములను లీజుకు ఇచ్చేందుకు ఈనెల 17వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించబడుతుందని కమిషనర్ అనూష గురువారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆరోజు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగే వేలంపాట కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్