కుటమి నాయకుల సంబరాలు

60చూసినవారు
కుటమి నాయకుల సంబరాలు
అచ్చం నాయుడుకు వ్యవసాయ శాఖ మంత్రి పదవి వచ్చిన సందర్భంగా పుత్తూరులో కూటమి నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని ఎంబి రోడ్ లో ఉన్న టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహకన కార్యదర్శి విజయబాబు ఆఫీసులో భారీ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ శ్రీజ బాలాజీ, రవి, చంద్ర యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్