పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన రోజా

85చూసినవారు
పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన రోజా
చిత్తూరు జిల్లా , నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా కొన్ని కారణాలవల్ల గత ఎన్నికలలో ఓడిపోయారు. ఇదే సమయంలో ఆమెకు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతను వైసిపి అధినేత వైయస్ జగన్ అప్పగించారు. ఈ తరుణంలో నగరిలో పార్టీ బలోపేతంపై రోజా దృష్టి సారించారు. వైసిపికి వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. రానున్న ఎన్నికలలో పార్టీ గెలుపుకు కృషి చేస్తానని శనివారం ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్