ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు వినతి పత్రం అందజేత

53చూసినవారు
ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు వినతి పత్రం అందజేత
గత 5 సంవత్సరాలుగా బీఎల్‌వో విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులు పారితోషికం లేకుండా పని చేస్తూ, సర్వేల పేరిట అధికారుల వేధింపులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని, బెదిరింపులు ఆపాలని, బానిసత్వం నుండి విముక్తి కల్పించాలని కోరుతూ, ఆదివారం నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్