ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే భాను ప్రకాష్ వడమాల పేట మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను రూ 4000 చేశారని. అదేవిధంగా పేదవాడికి రూ 5 కే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్