శరన్నవరాత్రి ఉత్సవాలకు జిల్లా కలెక్టరుకు ఆహ్వానం

73చూసినవారు
శరన్నవరాత్రి ఉత్సవాలకు జిల్లా కలెక్టరుకు ఆహ్వానం
వీ. కోటలో వెలసిన దుర్గామాత ఆలయంలో జరిగే 13 వ దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను శనివారం ఆలయ ధర్మకర్త దామోదర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఆహ్వానించారు. కలెక్టరుకు అమ్మవారి చిత్రపటాన్ని అందించి ప్రతి సంవత్సరం నిర్వహించే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. ఉత్సవాలకు హాజరవుతానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్