నియోజకవర్గంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

78చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంత నల్లటి మేఘాలతో కమ్ముకుని ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుంది. ఉదయం నుంచి సూర్యుడి వేడికి తట్టుకోలేని ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందామని తెలిపారు. ఏది ఏమైనా మారుతున్న వాతావరణం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్