శ్వాసకోశ వ్యాధితోనే చిన్నారి మృతి

67చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని జాండ్రపేటలో సభాపర్విన్(04) శ్వాసకోశ వ్యాధితోనే మృతి చెంది నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని డిప్యూటీ డీఎంహెచ్ఎ డాక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో ఆయన పర్య టించారు. అనంతరం వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చిన్నారి మృతిపై పూర్తిస్థా యిలో విచారణ చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా మలే రియా అధికారి డాక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్