56 కేజీల భారీ కేక్ కట్ చేసిన జనసేన నాయకులు

82చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఉపముఖ్యమంత్రి, జనసేన నేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 56 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు. జనసేన జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీలు చేశారు.

సంబంధిత పోస్ట్