ఈనెల 14న ప్రైవేటు బస్టాండ్ వేలం

84చూసినవారు
ఈనెల 14న ప్రైవేటు బస్టాండ్ వేలం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రైవేట్ బస్టాండు, వారపు సంత, వివిధ చేపల చెరువులను ఈనెల 14న మధ్యాహ్నం రెండు గంటలకు వేలం వెయ్యనున్నట్లు సెక్రెటరీ సుధాకర బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఎంపీడీవో అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్