మంత్రి లోకేష్ ను కలిసిన తెలుగు యువత నాయకులు దేవేంద్ర

65చూసినవారు
మంత్రి లోకేష్ ను కలిసిన తెలుగు యువత నాయకులు దేవేంద్ర
చిత్తూరు జిల్లా, బంగారుపాళెంలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లికి చెందిన తెలుగు యువత రాష్ట్ర కోఆర్డినేటర్ దేవేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిడిపి బలోపేతానికి యువత మరింత ముందు ఉండాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని మంత్రి సూచించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్