నాగలాపురంలో ఘనంగా పౌష్టిక ఆహార మాసోత్సవాలు

51చూసినవారు
జాతీయ పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా మంగళవారం నాగలాపురం మండల కేంద్రంలోని వర్తక సంఘ కళ్యాణ మండపంలో పౌష్టికాహారం మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని శోభారాణి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రాధాన్యం, సమస్య నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. గర్భవతులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్