కంటైనర్ టెర్మినల్ సాధన కోసం జరిగే మహాసభను జయప్రదం చేయండి

72చూసినవారు
కంటైనర్ టెర్మినల్ సాధన కోసం జరిగే మహాసభను జయప్రదం చేయండి
కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ సాధన కోసం ఈనెల 22న జరిగే మహాసభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఎం మోహన్ రావు పిలుపునిచ్చారు, శనివారం ముత్తుకూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కంటైనర్ టెర్మినల్ మూత పడడంతో కృష్ణపట్నం పోర్టులో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి అందులో పని చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టెర్మినల్ ను వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్