వెంకటగిరిలో 20నామినేషన్లు దాఖలు

66చూసినవారు
వెంకటగిరిలో 20నామినేషన్లు దాఖలు
తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20నామినేషన్లు దాఖలయ్యాయని ఆర్వో ధ్యాన్చాంద్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. వీరిలో వైసీపీ నుంచి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మూడు సెట్లు, నేదురుమల్లి గౌతమ్ కుమార్ రెడ్డి రెండు సెట్లు, టీడీపీ నుంచి కురుగొండ్ల రామకృష్ణ రెండు సెట్లు, కురుగొండ్ల లక్ష్మీసాయి ప్రియ రెండు సెట్లు సహా కాంగ్రెస్, స్వతంత్రులు నామినేషన్లు వేసినట్టు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్