మహిళ సాధికారతే చంద్రబాబు లక్ష్యం

73చూసినవారు
మహిళ సాధికారతే చంద్రబాబు లక్ష్యం
డక్కిలి మండలం లోని మాటుమడుగు, శ్రీపురం, వెంగమానాయుడుపల్లి గ్రామాలలో నియోజకవర్గ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కురుగొండ్ల. లక్ష్మీ సాయిప్రియ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళ సాధికారత కోసం చంద్రబాబు తీసుకొచ్చే సంక్షమ పథకాలే రాష్ట్రంలో మహిళలకు మేలు చేస్తుందన్నారు. అలాగే మే 13 న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మా నాన్నను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్