ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

82చూసినవారు
ఏపీలో 37 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్