అకాల వర్షం.. ఇద్దరు ఉద్యోగులు మృతి

63చూసినవారు
అకాల వర్షం.. ఇద్దరు ఉద్యోగులు మృతి
ఏపీలో కురిసిన అకాల వర్షాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విద్యుదాఘాతంతో సీనియర్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ మృతి చెందిన విషాద ఘటన బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. ఈపూరులో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి వర్షానికి దెబ్బతిన్న విద్యుత్‌ తీగలను సరిచేసే క్రమంలో ఘటన ఇద్దరు ఉద్యోగులు మరణించిన ట్లు పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్