కూట‌మిదే విజ‌యం.. జోరుగా బెట్టింగ్‌లు..!

572చూసినవారు
కూట‌మిదే విజ‌యం.. జోరుగా బెట్టింగ్‌లు..!
ఏపీలో ఈసారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్‌ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ కూటమి ఓడిపోతుందని ఎవరైనా పందెం వేసి నెగ్గితే.. వారికి (ఒకటికి నాలుగు) రూపాయికి రూ.4 చొప్పున ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు.

సంబంధిత పోస్ట్