అన్నా క్యాంటీన్ లోపలికి అనుమతి

57చూసినవారు
బొబ్బిలి పట్నంలో టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను ఆయన సొంత నిధులు నిర్వహింస్తున్నారు. మొన్నటి వరకు అన్నా క్యాంటీన్ నిఅధికారులు, వైసీపీ నాయకులు, ప్రభుత్వం టచ్ చెయ్యనివ్వలేదు కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే బేబీ నాయన చొరవ తో బుధవారం క్యాంటీన్ నుంచి గేటు తీయించి క్యాంటీన్ ప్రహరీ లోపల భోజనాలకు అనుమతించారు.

సంబంధిత పోస్ట్