వరద బాధితులకు వితరణ

84చూసినవారు
వరద బాధితులకు వితరణ
ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు పొంగి పొరలి విజయవాడ అతలా కుతలం అయ్యి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు రామభద్రపురం మండల పరిధి ముచ్చెర్ల వలస ఎంపీపీ స్కూల్ విద్యార్థులు చలించారు. వరద భాధితుల సహాయార్ధం కొరకు ఉపాధ్యాయులతో కలిసి రూ. 2, 820 లు గ్రామ సందర్శన సందర్బంగా పాఠశాలకు విచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ గోవింద రావుకు శుక్రవారం అందజేశారు. తహసిల్దార్ సులోచనారాణి, ఎంఈవో తిరుమల ప్రసాద్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్