పోలింగ్ కేంద్రంలో ఓటర్స్ మధ్య తోపులాట

62చూసినవారు
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం లో సోమవారం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పక్కి గ్రామంలో ఓటర్లు మధ్య తోపులాట జరిగింది. ఈవీఎంలు మంద కూడిగా పనిచేయటంతో గ్రామస్తులు ఒక్కసారి గా క్యూ ఎక్కువ అవ్వడంతో తోపులాట జరిగింది. బందోబస్త్ లోపం వలన కూడా ఈ పరిస్థితి జరిగిందని స్థానికులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్