క్రీడలతోనే మానసికోల్లాసం సాద్యం

81చూసినవారు
క్రీడలతోనే మానసికోల్లాసం సాద్యం
క్రీడలతోనే మానసికోల్లాసం సాధ్యపడుతుందని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మడక తిరుపతినాయుడు అన్నారు. బూసాయవలస గ్రామంలో దివంగత మడక శ్రీదేవి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రికెట్ టోర్నమెంట్లో విశేష ప్రతిభ కనబరిచిన ఎనుబరువు జట్టుకు ప్రధమ బహుమతి, పాతబొబ్బిలి జట్టుకు ద్వితీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ ఉపాధ్యక్షులు కర్రోతు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్