పంజాబ్ పై SRH ఘన విజయం

72చూసినవారు
పంజాబ్ పై SRH ఘన విజయం
పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో SRH 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 19.1 ఓవర్లలో ఛేదించింది. అభిషేక్ 28 బంతుల్లో 66, రాహుల్ త్రిపాఠి 18 బంతుల్లో 33, నితీశ్ రెడ్డి 25 బంతుల్లో 37, క్లాసెన్ 26 బంతుల్లో 42 పరుగులతో అదరగొట్టారు. హర్షల్ పటేల్, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు, శశాంక్ సింగ్, హర్షిత్ చెరో వికెట్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్