శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌

73చూసినవారు
ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకుగాను ఎస్ పి ఎం. దీపిక ఆదేశాలతో బుధవారం బొబ్బిలి మున్సిపాలిటీలో గల మిలటరీ కాలనీ, రాజ్ మహల్ కాలనీలో, బొబ్బిలి సి ఐ ఎం. నాగేశ్వరరావు ఎస్ఐ జి లావరాజు ఆధ్వర్యంలో, కేంద్ర పోలీసు బలగాలు సివిల్ పోలీసులు సయుక్తంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్