శ్రీవారి సేవలో వైఎస్ ఆర్సీపీ నాయకులు

63చూసినవారు
శ్రీవారి సేవలో వైఎస్ ఆర్సీపీ నాయకులు
మెంటాడ మండలం కేంద్రంలో ఉన్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు రాయిపల్లి రామారావు మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు, సీనియర్ పార్టీ నాయకులు లెంక రత్నాకర్, కనిమెరక త్రినాధ, సిరిశెట్టి నారాయణరావు, సర్పంచులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్