పార్టీలకు అతీతంగా నగరపంచాయతీ అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే

65చూసినవారు
పార్టీలకు అతీతంగా నగరపంచాయతీని అభివృద్ధి చేసుకుందా
మని ఎమ్మెల్యే లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నగరపంచాయతీ కార్యాలయంలో చైర్ పర్సన్ బంగారు సరోజిని అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి ఎజెండాలోనే అంశాలను అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్