సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే లలిత కుమారి

78చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే లలిత కుమారి
మంగళగిరి సీకె కన్వెన్షన్ లో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలో గల తాజా పరిస్థితిని ఆమె వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్