జోరుగా నులు పురుగుల మందు పంపిణీ కార్య్రమం

72చూసినవారు
జోరుగా నులు పురుగుల మందు పంపిణీ కార్య్రమం
శృంగవరపుకోట పట్టణంలో పలు విద్యాసంస్థల్లో ఏఎన్ఎం, ఆశ వర్కర్లు మంగళ వారం నులిపురుగల మందులు పంపిణీ చేశారు. చిన్నపిల్లల్లో అధికంగా నులిపురుగుల ఉండడంచే కడుపులో నొప్పి ఎక్కువగా సంభవిస్తుందని అని, అవి చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అందుకే ఈ మందులు పంపిణీ స్కూల్లో వేగవంతం చేస్తున్నామని హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్