న్యూస్ ఛానల్ నూతన కార్యాలయంను ప్రారంభించిన బొబ్బిలి యువరాజు

612చూసినవారు
బొబ్బిలి పట్టణంలో వెంకీ నాయుడు నూతన వెంకీ నాయుడు న్యూస్ తెలుగు ఛానల్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళవారం బొబ్బిలి యువ రాజు బేబినాయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకీ నాయుడు న్యూస్ తెలుగు ఛానల్ ను యువరాజ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సీనియర్ పాత్రికేయులు కందుల శ్రీనివాస్ (వాసు ), జగదీష్, రెడ్డి దామోదర్, రాజు, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్