బొబ్బిలి: శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం

76చూసినవారు
బొబ్బిలి: శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ఎమ్మెల్యేకి ఆహ్వానం
ఉత్తరాంధ్ర ప్రజల దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఈ 14, 15 వ తేదిలలో నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీ నాయన)ని సోమవారం పైడితల్లి అమ్మవారి ఆలయ అర్చకులు సత్యనారాయణ, ఆలయ ఆసిస్టెంట్ కమీషనర్ సిరిమాను అధిరోహించు పూజారి బొబ్బిలి కోటకు వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్