ఎమ్మెల్యే బేబీ నాయన టీడీపీ క్యాడర్ కు ముఖ్య సూచన

51చూసినవారు
ఎమ్మెల్యే బేబీ నాయన టీడీపీ క్యాడర్ కు ముఖ్య సూచన
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు సమిష్టిగా చీపురుపల్లి వీధిలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద బుధవారం ఉ. 09: 00 గం.లకు గాంధీ జయంతి వేడుకలను నిర్వహించాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు.నియోజకవర్గానికి సంబంధిచిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు వలన అమరావతిలో ఉన్నందున,ఈ కార్యక్రమానికి హాజరు కాలేనన్నారు. క్యాడర్ అందరూ తన తరుపున భాద్యత తీసుకొని, గాంధీజీ జయంతి వేడుకలను నిర్వహించలని కోరారు.

సంబంధిత పోస్ట్