ఘనంగా సి. వై. చింతామణి 145వ జయంతి

66చూసినవారు
ఘనంగా సి. వై. చింతామణి 145వ జయంతి
పత్రికా సంపాదకుడు, రాజీకీయ నాయకుడు చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి 145 వ జయంతి సందర్భంగా బుధవారం బొబ్బిలి కళాభారతి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత వారు మాట్లాడుతూ సి. వై. చింతామణి 1880 సంవత్సరం ఏప్రిల్ 10 న విజయనగరంలో జన్మించారు. పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరు పొందిన వ్యక్తి అని అన్నారు.

సంబంధిత పోస్ట్