చీపురుపల్లిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

594చూసినవారు
చీపురుపల్లిలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం
చీపురుపల్లి మండలంలో ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో బుధవారం సరస్వతి దేవి పుట్టిన రోజు ఐన వసంతి పంచమి సందర్భంగా సరస్వతి దేవి విగ్రహనికి పూలమాల వేసి దుప దీప నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 50మంది విద్యార్థులుచే పంతులు అక్షరాబ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్