మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తిపై కేసు

73చూసినవారు
మద్యం సీసాలు స్వాధీనం వ్యక్తిపై కేసు
బొండపల్లి మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన కొలుసు భాస్కర్ 12 మద్యం సీసాలతో గురువారం పట్టు పడగా కేసు నమోదు చేశామని ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె. మన్మధరావు తెలిపారు. గ్రామాల్లో అక్రమ మార్గాల్లో మద్యం విక్రయాలు జరిపి డబ్బులు సంపాదించాలని అనుకుని కేసుల్లో ఇరుక్కోవద్దని అన్నారు. బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్