ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు

57చూసినవారు
ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 67 లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని పది మంది రైతులు ఆక్రమణ చేయుటకు ప్రయత్నించారు. తహసిల్దార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్ఐ సతీష్ సంబంధిత రెవెన్యూ అధికారులు హరికృష్ణ, దుర్గ ఆక్రమణ తొలగించి ఇది ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు శిక్షార్హులని బోర్డు పెట్టించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్