పిడుగుపాటుకు వ్యక్తి మృతి

82చూసినవారు
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
గంట్యాడ మండలంలోని వసాది గ్రామానికి చెందిన బోదంకి ఎర్ని నాయుడు (47) సోమవారం సాయంత్రం పొలం పనులు చేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గంట్యాడ ఎస్. ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతుడి కుమారుడు విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్