పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలి

73చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలి
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలని కాలం రాజుపేట గ్రామ సర్పంచ్ గేదల ఈశ్వరరావు కోరారు. శుక్రవారం గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఆవరణలో సర్పంచ్ ఈశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాతావరణాన్ని సమతుల్యతలో ముంచేందుకు దోహదపడుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్